మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం
కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు.
సుంకరమెట్ట వారపు సంతలో కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర ప్రచారం
అరకులోయ, న్యూస్టుడే: కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. సుంకరమెట్ట వారపు సంతలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు కోత లేకుండా అందాలంటే కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. తాము అధికారంలోకి వస్తే జీవో నంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నెలకు రూ. 4 వేలు పింఛన్ అందిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ. 1500 చొప్పున అందిస్తామన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలంతా విసిగి పోయారన్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర, శెట్టి బాబూరావు, నీరజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్థానిక సమరానికి దీటుగా..
[ 01-06-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సార్వత్రిక సమరంలో ఓటర్లు పోటెత్తారు. అన్ని నియోజకవర్గాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. -
సజావుగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. -
లోయలోకి దూసుకెళ్లిన బైకు.. తండ్రీకుమారుల దుర్మరణం
[ 01-06-2024]
బంధువుల ఇంటి నుంచి తిరిగొస్తూ బైకు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి చెందారు. కొయ్యూరు పంచాయతీ చింతవానిపాలెం ఘాట్రోడ్డులో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వాణిజ్య పంటలపై వాత్సల్యమేదీ?
[ 01-06-2024]
ఒకప్పుడు వాణిజ్య పంటల సాగుకు చిరునామాగా ఉన్న మన్యం ప్రాంతంలో ఇప్పుడు ఆయా పంటలకు ఆదరణ తగ్గుతోంది. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
[ 01-06-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో శుక్రవారం భారీ వర్షం కురిసింది. -
రాయితీల్లో కోత.. ధరల వాత
[ 01-06-2024]
ఓవైపు తమది రైతు పక్షపాత ప్రభుత్వమని బాకాలు ఊదుతున్నారు.. మరోవైపు విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారు. -
విరిగిన బెంచీలు..మొక్కల్లేని కుండీలు!
[ 01-06-2024]
నర్సీపట్నం ఆర్టీసీ బస్స్టేషన్ నుంచి వివిధ మండలాల నుంచి రోజూ 10 వేల మంది వరకు వచ్చి వెళ్తుంటారు. -
కేజీ అల్లం రూ.140
[ 01-06-2024]
మన్యంలో అల్లం పంట అధిక ధర పలుకుతోంది. వాణిజ్యపరంగా సాగు చేసిన ఈ పంటకు మంచి ధర లభించడంతో గిరిరైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ నెల పింఛనైనా చేతికిస్తారా?
[ 01-06-2024]
వృద్ధాప్య పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో చాలామందికి అవస్థలు తప్పడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
-
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
-
వారు తిరస్కరణ మోడ్లో ఉన్నారు: భాజపా