జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు.
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. 2019లో జీఎంసీలో 250 సీట్లకు అనుమతి మంజూరు చేశారు. అయిదేళ్లు పూర్తయినందున ఆ సీట్ల గుర్తింపును పునరుద్ధరించాల్సిందిగా ప్రిన్సిపల్ ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. ఎన్ఎంసీ నుంచి గతంలో వలే కళాశాలకు వచ్చి పరిశీలించకుండా వర్చువల్గానే దరఖాస్తులో ఉన్న వివరాలను పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నారు. కొన్ని విభాగాల్లో వైద్యుల హాజరు 75 శాతం లేదని, ట్యూటర్లు, సహాచార్యుల కొరత ఉందని ప్రధానంగా లోపాలను ఎత్తి చూపారు. వీటిని సరిచేసుకునేందుకు ఆరు నెలల గడువు మంజూరు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు
[ 13-06-2024]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. -
పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా
[ 13-06-2024]
వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. -
వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
[ 13-06-2024]
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. -
పాదయాత్రగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి..
[ 13-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి సీఎంగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. -
మది నిండుగా పసుపు పండగ.. ఎల్ఈడీ స్క్రీన్స్పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో వాడవాడలా కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి -
పోరాట యోధులకు అమాత్య యోగం
[ 13-06-2024]
రేపల్లె నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన అనగాని సత్యప్రసాద్ తెదేపాలో బలమైన బీసీ నేతగా ఎదిగారు -
అద్దంకి చరిత్రలోతొలి మంత్రిగా..
[ 13-06-2024]
అద్దంకి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. 1955లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎందరో దిగ్గజాలు శాసనసభ్యులుగా పని చేశారు. -
అమరావతికి అందలం.. రాజధాని రైతుల సంబరం
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల్లో ఆనందోత్సవాలు మిన్నంటాయి. అమరావతి సృష్టికర్త చంద్రబాబు ఇప్పుడు సీఎం కావడంతో రాజధానికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేశారు -
గంజాయి అనే మాట వినపడకూడదు
[ 13-06-2024]
‘గంజాయి అనే మాట వినపడకూడదు. 100 రోజుల్లో గంజాయి రహిత గుంటూరును చూడాలి’. -
మోగనున్న బడి గంటలు..!
[ 13-06-2024]
వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే ప్రారంభం కావల్సిఉన్నా సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సెలవులను ఒకరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పొడిగించారు. -
ప్రమాణ స్వీకారం చూసి.. పరవశించి..
[ 13-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జిల్లా ప్రజలు చూసి పరవశించారు -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలి
[ 13-06-2024]
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
రక్తదానం.. ‘జీవ’నది కావాలి
[ 13-06-2024]
క్యాన్సర్పై అవగాహన.. మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం.. ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ.. కొవిడ్ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారద సర్వీస్ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించటానికి పూనుకుంది. -
మంత్రివర్గ కూర్పు భేష్: ఎమ్మెల్యే జీవీ
[ 13-06-2024]
రాష్ట్ర మంత్రివర్గ కూర్పు బాగుందని, సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేశారని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. -
తెలుగు నేల మురవంగా.. చంద్రన్న సేన సగర్వంగా..
[ 13-06-2024]
-
విద్యార్థులకు ‘నాడు-నేడు’ కష్టాలు
[ 13-06-2024]
‘నాడు-నేడు’ కింద పాఠశాలల దశాదిశా మార్చేశాం అని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం వల్ల నేడు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. -
పలు కేసుల్లో పిన్నెల్లికి ముగియనున్న గడువు
[ 13-06-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, పలుచోట్ల దాడి కేసుల్లో ప్రధాన నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రెండోసారి ఇచ్చిన ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది -
పల్నాడుకు దక్కని మంత్రి పదవి
[ 13-06-2024]
పల్నాడు జిల్లాలో లోక్సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. -
టేకు చెక్కపై చంద్రబాబు త్రీడీ చిత్రం
[ 13-06-2024]
నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్ కోట రత్నాచారి కుమారుడు వెంకటాచారి చెక్కపై చంద్రబాబు చిత్రాన్ని అబ్బుర పరిచేలా చెక్కారు. -
నవ్యాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీలో నీటి సంక్షోభం వేళ.. సుప్రీంకోర్టులో హిమాచల్ యూటర్న్
-
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు
-
వాటర్ ప్రూఫ్తో ఒప్పో ఎఫ్27 ప్రో+.. వివరాలు ఇవే..
-
దిండుతో ఊపిరాడకుండా చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక వివరాలు
-
పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా
-
లాభాల్లో ముగిసిన సూచీలు.. సరికొత్త రికార్డులు తాకి వెనక్కి