సంక్షేమం పేరుతో అప్పులమయం
పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
వైరా, కొణిజర్ల, న్యూస్టుడే: పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కోరుతూ మంగళవారం రాత్రి వైరా, కొణిజర్లలో రోడ్షో నిర్వహించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చుతున్నామన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ తట్టుకోలేక రోడ్షోలు, బస్సు యాత్రల పేరుతో మోసం చేసేందుకు వస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రాందాస్నాయక్, మార్క్ఫెడ్ మాజీ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పురఛైర్మన్ సూతకాని జైపాల్, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాంరెడ్డి గోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడి కాయల బస్తాల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
[ 03-06-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 477 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. -
విత్తన విక్రయ దుకాణాల తనిఖీ
[ 03-06-2024]
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో విత్తనాల విక్రయ దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల సోమవారం తనిఖీ చేశారు. -
సీఆర్పీఎఫ్ ప్రజాసేవ కోసం పని చేస్తుంది
[ 03-06-2024]
శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రజల రక్షణ కోసం సీఆర్పీఎఫ్ పనిచేస్తుందని ఆ సంస్థ- 2004 కోబ్రా కమాండెంట్ రతుల్ దాస్ స్పష్టం చేశారు. -
ముగిసిన తెలంగాణ దశాబ్ది వేడుకలు
[ 03-06-2024]
అశ్వారావుపేటలో భారాస ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ముగిశాయి. -
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
[ 03-06-2024]
మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. -
పదేళ్ల ప్రస్థానం.. భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్
[ 03-06-2024]
తెలంగాణ దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్ర, పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తలుచుకుంటూ... భవిష్యత్తు పురోగమనానికి ప్రేరణగా మలుచుకుందామని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
కుంచె కదిపితే.. జీవమొలికే చిత్రం!
[ 03-06-2024]
డే: వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.. కుంచె పట్టారంటే అద్భుతమైన కళాకారుడు. చిత్ర కళల్లో నూతన ఒరవడులు సృష్టించి ప్రత్యేక చిత్రాలు రూపొందించటం ఆయన ప్రత్యేకత. -
వేసవిలో... దాహార్తి తీర్చే నేస్తం!
[ 03-06-2024]
‘దాహం తీర్చడం గొప్ప సేవ, అదృష్టంగా భావిస్తున్నా. పింఛనులో కొంత మొత్తాన్ని సంచార చలివేంద్రానికి ఖర్చుచేస్తున్నా. ఎండకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే చాలు, నా వాహనం బయటకు బయల్దేరుతుంది. -
ఇద్దరి ప్రాణాలు తీసిన నీటి ట్యాంకర్
[ 03-06-2024]
సంతోషంగా హైదరాబాద్ నగరాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకుల్లో ఇద్దరిని వాటర్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించిన ఘటన ఇది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
వడదెబ్బతో ఐదుగురి దుర్మరణం
[ 03-06-2024]
ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. -
ప్రజాతీర్పు..లెక్కల కూర్పు
[ 03-06-2024]
లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు క్రతువుకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సాక్ష్యాలు సమర్పించండి.. లేదంటే..: జైరాం రమేష్కు ఈసీ హెచ్చరిక
-
నా చిరునవ్వుకు కారణం వారే: రూమర్లపై నవదీప్
-
ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ.. ఎలా ఉంటుందంటే!
-
హార్దిక్ చాలా స్ట్రాంగ్.. గడ్డు పరిస్థితిని తట్టుకోగలిగాడు: మాజీ క్రికెటర్
-
తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్లో 10 వేల మంది సిబ్బంది
-
బెంగళూరు రేవ్పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు..