అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి
మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు.
గోనెగండ్ల: మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ మియా( 74 ) ఈ రోజు మృతి చెందారు. షేక్మియా తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గ్రామ సర్పంచిగా, తెదేపా మండల కన్వీనర్ గా పనిచేసి తన వంతు తోడ్పాటునందించారని నాయకులు పేర్కొన్నారు. మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కుమారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలుపు ధీరులు.. ప్రగతి సారథులు
[ 13-06-2024]
ఐదేళ్ల అరాచక పాలనను జనం ఓటుతో తరిమి తరిమి కొట్టారు. ‘పంకా’ రెక్కలు విరిచి మూలనపెట్టారు. అభివృద్ధి జోడీగా జనం ముందుకొచ్చిన చంద్రబాబు-పవన్-మోదీ కూటమికే ప్రజలు జైకొట్టారు. -
చంద్రసేన ప్రమాణం
[ 13-06-2024]
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. -
కూలిన చదువులు
[ 13-06-2024]
ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. -
ఊరూరా ప్రమాణ పండగ
[ 13-06-2024]
ఐదేళ్ల తర్వాత ఊరూ.. వాడా.. తెదేపా జెండా ఎగిరింది.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా అంతటా పండగ వాతావరణం నెలకొంది. -
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. -
తుంగభద్రలో పెరుగుతున్న నీటి నిల్వ
[ 13-06-2024]
పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో ఐదు టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. -
అందని విద్యా కానుక
[ 13-06-2024]
బడి తెరిచే నాటికి విద్యా కానుక అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా సామగ్రి మండల కేంద్రాలకు చేరుకోలేదు. -
‘ఏపీ ఈఏపీసెట్లో శ్రీచైతన్యదే అగ్రస్థానం’
[ 13-06-2024]
ఏపీ ఈఏపీసెట్లో శ్రీచైతన్య కళాశాలది అగ్రస్థానమని ఏజీఎం మురళీకృష్ణ పేర్కొన్నారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో పి.ప్రణీత్రెడ్డికి 188వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. -
సార్వత్రిక ఎన్నికలు సమర్థంగా నిర్వహణ
[ 13-06-2024]
కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను కలెక్టర్ డా.జి.సృజన, జేసీ ఎన్.మౌర్య సమర్థంగా నిర్వహించారని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిరికుమార్రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజు అన్నారు. -
చదువులమ్మ ఇంట.. సమస్యల గంట
[ 13-06-2024]
నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల నాడు-నేడు రెండో విడత కింద ఎంపికైంది. పాత భవనాలు కూల్చి వేసి కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. -
జాలువారిన జలపాతం.. ఉప్పొంగెను ప్రతి హృదయం
[ 13-06-2024]
నియోజకవర్గంలోని అవుకు మండలం మంగంపేట గ్రామ శివారులోని జలపాతం బుధవారం పర్యాటకులను ఆకర్షిస్తోంది. -
బడికి వేళైంది.. సందడి మొదలైంది
[ 13-06-2024]
వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో మార్కెట్లో సందడి మొదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/06/24)
-
ఈ నైపుణ్యం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. వారెన్ బఫెట్ చెప్పిన సూత్రమిదే
-
కోర్టు ప్రాంగణంలో పాక్ అనుకూల నినాదాలు.. గ్యాంగ్స్టర్కు దేహశుద్ధి
-
పూజాహెగ్డే సెల్ఫీ.. లంగావోణిలో రుహానీ.. రుక్సర్ ‘పింక్’ క్యాప్షన్!
-
కెనడాతో అదే సమస్య - జీ7 సదస్సు వేళ భారత్ ఆందోళన