కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు.
వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డిని తాగునీటిని అడుగుతున్న పోతుల ఈరమ్మ
కోసిగి, న్యూస్టుడే: మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. శుక్రవారం కోసిగిలో వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. శాంతినగర్లో పోతుల ఈరమ్మ అనే మహిళ మా కాలనీకి ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి కుళాయిలు కావాలని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇతర కాలనీ మహిళలు సైతం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు సర్ది చెబుతూ ముందుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలకేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు
[ 01-06-2024]
మండల కేంద్రమైన సీ బెళగల్లోని అంజన్న ఆలయాల్లో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ
[ 01-06-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. -
సర్వజన.. నిత్యం అవస్థేనా..
[ 01-06-2024]
సర్వజన ఆసుపత్రిలోని వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించారు. మౌలిక వసతులు కల్పించడంలో విఫమయ్యారు. -
నమ్మితే.. నట్టేట మునిగినట్లే
[ 01-06-2024]
:సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాడి ప్రకటన ఆదోని నేరవిభాగం ూసి ఆదోనికి చెందిన రాముడు రూ.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. -
అక్కాచెల్లెళ్లు..అందెల రవళులు
[ 01-06-2024]
తోడుగా పుట్టారు.. జోడీగా కూచిపూడి నేర్చుకుంటున్నారు. పదెళ్ల వయసులో నృత్యంపై పట్టుసాధించారు. ఆ చిన్నారులు ప్రదర్శనలిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు -
ఎన్నికల ఫలితాలు త్వరితగతిన మీడియాకు అందిస్తాం: కలెక్టర్
[ 01-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున రాయలసీమ యూనివర్సిటీలో మీడియా, కమ్యూనికేషన్ సెంటర్ల ద్వారా త్వరితగతిన ఫలితాలను మీడియాకు అందిస్తామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. -
మట్టిపై కన్ను.. అధికారం దన్ను
[ 01-06-2024]
నియోజకవర్గ పరిధిలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో ఇప్పటివరకు మట్టిని తవ్వి సొమ్ము చేసుకున్న అక్రమార్కులు ప్రస్తుతం చెరువులపై కన్నేశారు. -
అర్ధరాత్రి మృత్యుఘోష
[ 01-06-2024]
అర్ధరాత్రి.. అంతా నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా వాహనం కుదుపునకు గురైంది.. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.. తేరుకునే సరికి రక్తపు మడుగులో పడున్నారు. -
నిర్వహణ.. దిగువకే
[ 01-06-2024]
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోకి దిగువ కాలువ ప్రవహిస్తుంది. -
మండుటెండలో.. పండుటాకులు
[ 01-06-2024]
సామాజిక భద్రత పింఛనుదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. వారిని గత రెండు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. -
గడువు ముగిసింది.. ఆందోళన మిగిలింది
[ 01-06-2024]
కర్నూలు నగర పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నగరపాలక సంస్థ గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులను నియమించుకుంది. -
గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి
[ 01-06-2024]
కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఏజెంటు ను తనిఖీ చేసి అనుమతించాలని, ఆర్వోలు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే లోపలకు పంపాలని కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఆదేశించారు. -
ఏటి ఒడ్డున భూచోళ్లు
[ 01-06-2024]
నగరంలో హంద్రీ ఒడ్డున 12వ వార్డు పరిధిలోని కేవీఆర్ గార్డెన్లో అనధికారిక భవన నిర్మాణం చేపట్టారు. స్థానికుల నుంచి నగరపాలక అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
-
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..