దేశాభివృద్ధి చెందాలంటే భాజపాకి పట్టం కట్టాలి
మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నాగిరెడ్డిపేట: మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా భాజపా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. భారతదేశం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని, మరింత అభివృద్ధి చెందాలంటే భాజపాకు పట్టం కట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజా గౌడ్, కార్యదర్శి మల్లేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం బదిలీ ఒప్పందాలపై ఉదాసీనత
[ 01-06-2024]
మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించారు. కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగివ్వాల్సిన గడువు ముగిసినా పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. -
మహిళల అభ్యున్నతికి బాటలు
[ 01-06-2024]
మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ఎరువుల అమ్మకాల్లో గోల్మాల్
[ 01-06-2024]
జిల్లాలోనే అతి పెద్ద సహకార సంఘంగా పేరొందిన మాక్లూర్లో.. అవినీతి అక్రమాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. -
కళ తప్పిన డిచ్పల్లి టీటీడీసీ
[ 01-06-2024]
డిచ్పల్లిలోని టీటీడీసీ భవనాన్ని(సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం) 2003లో నిర్మించారు. -
ఆహారశుద్ధి కేంద్రాలు.. ఉపాధికి బాటలు
[ 01-06-2024]
జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నప్పటికీ కార్యాచరణ అంతంత మాత్రంగానే ఉంది. -
బస్తాల్లో కోత.. మిగిలింది వ్యథ
[ 01-06-2024]
ఆరుగాలం కష్టపడిన రైతులకు నిరాశే మిగులుతోంది. వారి కష్టాన్ని కొందరు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. -
శాశ్వత ఉద్యోగులతో ఆస్తి పన్ను వసూలు
[ 01-06-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్ల విధానంలో మార్పులు చేపట్టారు. ఇదివరకు తాత్కాలిక సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి నిర్మాణాల కొలతలు స్వీకరించి ఆన్లైన్లో తప్పుగా నమోదు చేసేవారు. -
సంతకాలు లేకుండానే రూ.8.50 లక్షల చెల్లింపులు
[ 01-06-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉపాధి పనులు క్షేత్ర సహాయకులు, సాంకేతిక సిబ్బంది, ఆ శాఖ అధికారులకు వరంగా మారాయి. -
ఇందూరు గడ్డ పెట్టిన భిక్ష
[ 01-06-2024]
‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్రగీతంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం తనకు లభించిన గౌరవమని, ఇందూరు గడ్డ పెట్టిన భిక్ష అని ప్రముఖ కవి అందెశ్రీ అన్నారు. -
సరకు సర్కారుకు తెలిసేలా..
[ 01-06-2024]
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. -
ఆలయాల్లో వరుస చోరీలు
[ 01-06-2024]
ఆలయాల్లో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పట్టణాలు, గ్రామ శివారు మందిరాల్లో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. -
చోరీకి యత్నించిన నిందితుడిపై దాడి: మృతి
[ 01-06-2024]
ఓ నివాసంలో చోరీకి యత్నించిన నిందితుడిపై సదరు ఇంటి వారు దాడి చేయడంతో అతను మృతి చెందిన ఘటన వర్ని మండలంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం