చెమటోడుస్తున్న అభ్యర్థులు
ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు
భాజపా అభ్యర్థి అనిల్ కుమార్ ప్రచారం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు. బ్రహ్మపుర అసెంబ్లీ బిజద అభ్యర్థి డాక్టర్ రమేష్చంద్ర చ్యవుపట్నాయక్ శనివారం ఉదయం కళాసీ వీధి, ఖాజా వీధి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ కూడా ప్రచార వేగం పెంచారు. బరిలో ఉన్న కాంగ్రెస్, ఆప్, ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వార్డులు, ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. పొలసరా అసెంబ్లీ నియోజకవర్గం బిజద అభ్యర్థి శ్రీకాంత్ సాహు పొలసరా సమితిలోని ఉస్తాపడ, బొంతపల్లి, ముక్రామాళదేయిపూర్ శాసన, మర్ధరాజ్పూర్ తదితర గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రైనేజీ ప్రవాహంలో బాలుడు మృతి
[ 18-06-2024]
భువనేశ్వర్లో మంగళవారం మధ్యాహ్నం విషాధ ఘటన చోటుచేసుకుంది. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
[ 18-06-2024]
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షరయోధుడు రామోజీరావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని వివిధ తెలుగు సంస్థలు తీర్మానించాయి. -
కిన్నెరుల తరఫున ఎస్పీకి వినతి పత్రం
[ 18-06-2024]
కిన్నెర సంఘం తరఫున మంగళవారం ఎస్పీ రోహిత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. -
ఆదివాసీలకు దేశీ విత్తనాలు పంపిణీ
[ 18-06-2024]
కోరాపుట్ జిల్లాలో అంతరించి పోతున్న సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల వాడకం పనరుజ్జింపచేసేందుకు స్వచ్ఛంద సంస్థ సభ్యులు అడుగులు వేస్తున్నారు. -
నకిలీ సీబీఐ అధికారి అరెస్టు
[ 18-06-2024]
కోరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితిలో సీబీఐ అధికారిగా ప్రజలను మొసగించి, బెదిరించి దోచుకుంటున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. తొలగించని మోసర్కర్ బోర్డులు
[ 18-06-2024]
రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరినంతరం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 5టీ, మోసర్కార్ బోర్డులను తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
[ 18-06-2024]
ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ఐదు నిమిషాలు కేటాయించడమంటే గగనంగా మారిపోతున్న రోజులివి. -
100 రోజుల్లో అందుతాయా..?
[ 18-06-2024]
నవీన్ సర్కార్ 25 ఏళ్లలో చేయలేక పోయిన పనులు భాజపా ప్రభుత్వం అయిదేళ్లలో పూర్తి చేయాలి. దాంతోపాటు ఎన్నికల ముందు.. -
ప్రాణాలు పోతున్నాయి..!
[ 18-06-2024]
రాయగడ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. -
15 మంది బాధితుల గుర్తింపు
[ 18-06-2024]
జిల్లాలోని కాశీపూర్ సమితి డొంగశిల పంచాయతీ మునుస్పొదర్ గ్రామాన్ని పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధిగ్రస్థుల సంఖ్య 15కి చేరుకుంది. -
19న బిజద సభాపక్షం భేటీ
[ 18-06-2024]
బిజద అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన బుధవారం (19న) సాయంత్రం భువనేశ్వర్లోని శంఖభవన్ (బిజద కార్యాలయం)లో ఆ పార్టీ సభాపక్షం నేతల సమావేశం జరగనుంది. -
సెఫాలి కొండకు మహర్దశ
[ 18-06-2024]
మూడున్నర దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని సెఫాలి కొండపై ఉన్న రామేశ్వర ఆలయానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పిడుగుపాటుకు ఆవులు మృతి
[ 18-06-2024]
పిడుగుపాటుకు 20 ఆవులు మృతి చెందిన ఘటన మల్కాన్గిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
-
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత
-
చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?
-
ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు
-
‘పీఎం-కిసాన్’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు
-
దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం