తెదేపా గూటికి వైకాపా సర్పంచి
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు.
సర్పంచి చిన్నమస్తాన్కు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నా దామచర్ల సత్య
పొన్నలూరు, న్యూస్టుడే: పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ చెన్నిపాడు గ్రామం సంగమేశ్వర ఆలయంలో స్వయంభు శివయ్య ఆశీస్సులతో తెదేపా అధికారంలోకి రాగానే సంగమేశ్వరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు వారం రోజులే మిగిలివున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కష్టపడి తెదేపా అభ్యర్ధి డోల బాల వీరాంజనేయ స్వామిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు అనుమోలు సాంబశివరావు మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరకుల తూకంలో మోసం
[ 17-06-2024]
జిల్లా వ్యాప్తంగా అన్ని పౌరసరఫరాల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సరకులను జిల్లా అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
నమ్మాం.. రెంటికీ చెడ్డాం
[ 17-06-2024]
జిల్లాలో మొత్తం 730 గ్రామ పంచాయతీలు, అందులో 597 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఒంగోలు నగరంతో పాటు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మరో 122 వార్డు సచివాలయాలు ఉన్నాయి. -
అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం
[ 17-06-2024]
పడిన చోటే నిల్చుని భారీ మెజార్టీతో గెలుపొందిన నారా లోకేశ్ జిల్లా నేతలకు స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో పన్నెండు సీట్లూ గెలిచి అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
ప్రజా విజయం.. పులకించిన అభిమానం
[ 17-06-2024]
‘సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టారు. తెదేపా కూటమికి అధికారాన్ని పట్టం కట్టారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. -
పేదల స్థలాల్లో వైకాపా గద్దలు
[ 17-06-2024]
‘జగనన్న కాలనీ’ల పేరిట వైకాపా నేతాగణాలు సాగించిన అక్రమాలు అనేకం. రూ. కోట్ల ప్రజాధనంతో ప్రైవేట్ స్థలాలను గత ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
[ 17-06-2024]
ముస్లింలు ఈద్-ఉల్-జుహా (బక్రీద్)ను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు. అత్యంత పవిత్రంగా భావించే మక్కా, మదీనా క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలన్నది ప్రతి ముస్లిం ఆకాంక్ష. -
ఆక్రమణ చెరలో అన్న క్యాంటీన్ స్థలం
[ 17-06-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో వైకాపా నాయకుల ఆగడాలు అన్నీఇన్ని కావు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని తాము చెప్పిందే వేదమన్నట్లు వ్యవహరించారు. -
కూటమికి పట్టం.. తిరుపతికి పయనం
[ 17-06-2024]
మండలంలోని చేకూరపాడులో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, పోతవరానికి చెందిన రాయపాటి సురేష్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుపతి పాదయాత్రను సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు ఆదివారం జెండాఊపి ప్రారంభించారు. -
అడుగంటుతున్న కంభం చెరువు
[ 17-06-2024]
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన కంభం చెరువులో నీరు అడుగంటుతోంది. సుమారు అయిదేళ్లుగా జలంతో కళకళలాడిన తటాకంలో క్రమంగా నీరు తగ్గిపోతోంది. -
తేనెటీగల దాడిలో మాజీ సైనికుడి మృతి
[ 17-06-2024]
తేనెటీగల దాడిలో మాజీ సైనికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇమ్మడిచెరువు గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లో కెళితే.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..
-
రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ
-
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
-
ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
-
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక