11న ఒంగోలుకు చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు.
9న జనసేనాని రాక ?
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో రోడ్డుషోతో పాటు, స్థానికులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారానికి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు కానున్న నేపథ్యంలో ఆయన చివరి ప్రసంగం ఒంగోలులోనే ఇవ్వనున్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 9వ ఒంగోలు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఆ రోజు రాకుంటే 11న చంద్రబాబుతో కలిసి పాల్గొనే అవకాశముందని సమాచారం. ఆయన పర్యటనపై జిల్లా తెదేపా నాయకులు చర్చిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీరాల రైల్వేస్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
[ 18-06-2024]
బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో నాలుగు, ఐదు ప్లాట్ఫామ్లపై మంటలు చెలరేగాయి. -
లంచమిస్తే మాత్రం అరుస్తావేంటి!.. వీఆర్వో, రైతు సంభాషణ వైరల్
[ 18-06-2024]
‘డబ్బులిస్తే మాత్రం ఏంటి! పని చేసే వరకు ఆగాల్సిందే. నువ్వు డబ్బులిచ్చి రెండు నెలలైనా కాలేదు. ఏం ఆగలేవా.! ఆగలేకుంటే మార్కాపురం వచ్చి నువ్వు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుని పో.. -
విర్రవీగి.. కలుగులో దాగి
[ 18-06-2024]
మరో ముప్ఫై ఏళ్లు అధికారం మాదేనంటూ చెలరేగి పోయారు. జిల్లా బాస్ మావాడేనంటూ.. ఆయన తనయుడు యువరాజంటూ ఆకాశానికెత్తారు. మాకు ఎదురేలేదంటూ విర్రవీగుతూ వీధుల్లో తిరిగారు. -
వైకాపా విధేయుల పక్క చూపు
[ 18-06-2024]
అధికారంతో మాత్రమే అంటకాగటం కొందరికి అలవాటు. ఎవరు గద్దెనెక్కితే వారి వద్దకు వాలిపోయి భజన చేయటం వారికి వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలో అధికార మార్పిడితో ఈ తరహా వ్యక్తుల నిజ స్వరూపాలు వెల్లడుతున్నాయి. -
పులివేటకు దుప్పులు సిద్ధం
[ 18-06-2024]
మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని పెద్దదోర్నాల, కొర్రప్రోలు, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, నెక్కంటి, వీపీ సౌత్, మార్కాపురం రేంజ్లలో పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది. -
హెచ్చరికలు బేఖాతర్!
[ 18-06-2024]
అయిదేళ్లూ అధికారంలో ఉన్నది, దోచుకున్నది సరిపోలేదేమో.. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని జారవిడవొద్దు అనుకున్నారేమో..రెండు రోజులు సెలవులు వచ్చాయి, అధికారులు ఎవరూ పట్టించుకోరు, సందట్లో సడేమియా అన్న చందంగా కనిగిరి పెద్ద చెరువు అలుగు వాగును ఆక్రమణదారులు పూడ్చివేశారు. -
నరసింహ స్వామి.. ఈ పెత్తనం ఏమి..!
[ 18-06-2024]
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండలో గల వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వైకాపా నేతల పెత్తనం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
పేదల మందులు బుగ్గిపాలు
[ 18-06-2024]
ప్రజలకు నిత్యం అందుబాటులో వైద్య సేవలు అందించేందకు విలేజ్ హెల్్్త క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గత వైకాపా ప్రభుత్వం పదేపదే గొప్పలు చెప్పింది. -
సుదీర్ఘ పోరు.. చరిత్ర మిము మరువదు
[ 18-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి తిరుమల, తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధికి 14 మంది రైతులు కాలి నడకన మొక్కు చెల్లింపునకు బయలుదేరారు. -
మంత్రి స్వామి ఓఎస్డీగా కామేశ్వరరావు!
[ 18-06-2024]
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఓఎస్డీగా ఎస్వీఎస్.కామేశ్వరరావును నియమిస్తూ త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నట్లు సమాచారం. -
పుట్ట మన్ను తెచ్చి.. శ్రీకారం చుట్టి
[ 18-06-2024]
దక్షిణ సింహాచలంగా పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి. కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్యాప్షన్ కోరిన శ్రద్ధా కపూర్.. విహార యాత్రలో నోరా ఫతేహి
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
-
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత
-
చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?
-
ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు
-
‘పీఎం-కిసాన్’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు