కూటమితోనే ప్రగతి పథం
రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి,
ఏలూరుపాడు: ఇంటింటి ప్రచారంలో రమాదేవి
కాళ్ల, న్యూస్టుడే: రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి, స్థానిక నాయకులతో కలిసి శనివారం రాత్రి ఏలూరుపాడులో ఇంటింటి ప్రచారం చేశారు. మహిళా సంఘాల సభ్యులను కలిసి మద్దతు కోరారు.
ఉండి, న్యూస్టుడే: రఘురామకృష్ణరాజు కుమార్తె ఇందిరాప్రియదర్శిని ఎన్నార్పీఅగ్రహారం గ్రామంలో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రి రఘురామ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు పలకాలని విజ్ఞప్తిచేశారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసనపూడి రాంబాబు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కన్నెగంటి రూత్కళ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నార్పీఅగ్రహారం: ఓటర్లతో మాట్లాడుతున్న ఇందిరా ప్రియదర్శిని
పాలకోడేరు, ఉండి న్యూస్టుడే: శృంగవృక్షంలో తెలుగు యువత ఆధ్వర్యంలో, ఉండి ఇసుకదొడ్డి, దేవునిదొడ్డి, చిక్కాలవీరన్న నగర్లో తెదేపా గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటింటి ప్రచారం చేశారు.
ఆకివీడు, న్యూస్టుడే: ఆకివీడులో పలు వార్డుల పరిధిలో, మండలంలో పెదకాపవరం, చినకాపవరం, అప్పారావుపేట, గుమ్ములూరు, తరటావ, కోళ్లపర్రు, రాజులపేట, కాళింగగూడెం, చినమిల్లిపాడు, సిద్దాపురం, దుంపగడప, మందపాడు, చెరుకుమిల్లి, అయిభీమవరం, కుప్పనపూడి, అజ్జమూరు గ్రామాల పరిధిలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు బృందాలుగా ఏర్పడి ఇంటింటి ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరానికి పునరంకితం
[ 18-06-2024]
‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు
[ 18-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనను పురస్కరించుకుని తెదేపా, జనసేన శ్రేణులు ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే ముఖద్వారం నుంచి భారీగా ఫ్లెక్సీలతో అలంకరించారు. -
రామోజీ సేవలు చిరస్మరణీయం
[ 18-06-2024]
కేబుల్ రంగంలో రామోజీరావు సేవలు మరువలేనివని రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం పెంటపాడులోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో ఆ సంఘం ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మండల ఇన్ఛార్జుల సమావేశం, రామోజీరావు సంతాప సభ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. -
నిబంధనలు వదిలేసి.. నిధులు మళ్లించి!
[ 18-06-2024]
వైకాపా పాలనలో సర్పంచులు.. వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. పల్లె పాలనలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించేవారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదన రూపొందించాలన్నా... దాన్ని తీర్మానించాలన్నా... గ్రామాల్లో పన్నులు వసూలు చేయాలన్నా... ప్రతి దశలోనూ పాలనా పరమైన బాధ్యతలన్నీ వారిపైనే ఉండేవి. -
నిప్పుల్లా నార చాపలు.. కాలుతున్న కాళ్లు!
[ 18-06-2024]
చిన వేంకన్న క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మండుటెండలో కాళ్లు మలమలా మాడుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైళ్ల దారి మళ్లింపు
[ 18-06-2024]
విజయవాడ రైల్వే డివిజన్లోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పనులు చేపడుతున్నందున... ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
పాలక.. ప్రగతి పట్టాలెక్కాలిక!
[ 18-06-2024]
పచ్చదనం.. ప్రశాంతత పెనవేసుకున్న పశ్చిమలో ప్రగతి పనులకు గత పాలకులు మొండిచెయ్యి చూపారు. అయిదేళ్ల పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ఫలితంగా పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. -
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
[ 18-06-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ కోరారు. -
ఇదేమి దారుణం?
[ 18-06-2024]
పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా సరకుల పంపిణీ లబ్ధిదారులకు సక్రమంగా జరగాలి. కానీ కొంత మంది ఎండీయూ వాహనదారులు రేషన్ డీలర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని కొద్ది నెలల కిందట ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. -
రేషన్ సరకుల్లో తూకం తప్పుతోంది!
[ 18-06-2024]
పౌర సరఫరాల గోదాముల్లో తూకం తప్పుతోంది. గంపగుత్తగా రేషన్ దుకాణాలకు సరకులు తరలిస్తూ కోత పెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి నెలా సరఫరా చేసే సుమారు 17 మెట్రిక్ టన్నుల బియ్యంలో వంద క్వింటాళ్లకు క్వింటా చొప్పున తూకం తక్కువగా వస్తోందని రేషన్ డీలర్లు లబోదిబోమంటున్నారు. -
‘ఏకలవ్య’ సంగతేమిటి?
[ 18-06-2024]
సుమారు రూ.90 లక్షల అంచనాతో అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం మంజూరైంది. టెండర్ల దశ పూర్తికాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్
-
జలగన్నలు జారిపోతున్నారు!
-
సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్లే ఆ నాలుగు జట్లు ఏవి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,500 దాటిన నిఫ్టీ
-
స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన బైడెన్.. చేయందించి బయటకు తీసుకెళ్లిన ఒబామా!
-
సూపర్-8.. భారత్కు ‘గండం’ ఆ ఒక్కటే..!