Amethi and Raebareli: 24 గంటల్లో అమేఠీ, రాయ్బరేలీపై నిర్ణయం: కాంగ్రెస్
కాంగ్రెస్ 24 గంటల్లో అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో అభ్యర్థులను 24 గంటల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్ (Congress) వెల్లడించింది. ఆ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయాధికారాన్ని కట్టబెట్టిందన్నారు. ‘‘ఇక్కడ ఎవరూ భయపడటం లేదు.. పారిపోవడం లేదు’’ అని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు.
తాజాగా మంగళవారం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల జాబితాలో కూడా అమేఠీ, రాయ్బరేలీ స్థానాల ఊసే లేదు. ఫలితంగా ఇక్కడి అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. దీంతో ఈ జాప్యంపై అమేఠీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ‘‘గాంధీ కుటుంబాన్ని అమేఠీ కోరుకుంటోంది’’ అంటూ పార్టీ ఆఫీస్ ఎదుట నినాదాలు చేశారు. ఇక ఈ రెండు స్థానాల్లో మే 20న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు 3వ తేదీ వరకే గడువుంది.
2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. 2019 లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలయ్యారు. అప్పుడు భాజపా నుంచి నెగ్గిన స్మృతి ఇరానీ ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీకి 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం- రాయ్బరేలీలో పోటీ చేసేందుకు ప్రియాంకాగాంధీ సుముఖంగా ఉన్నారు. సోదరి వరసయ్యే ప్రియాంకపై అక్కడినుంచి పోటీ చేయడానికి భాజపా ఎంపీ వరుణ్గాంధీ నిరాకరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు రాహుల్ మాత్రం అమేఠీ బరిలో దిగడంపై ఇంకా ఎటూ తేల్చనట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అక్కడ పోలింగ్ ముగిసింది. అమేఠీలోనూ ఆయన పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. -
యూపీలో కాంగ్రెస్కు ఎర్రటోపీ బాసట
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచార తారలు ఆదర్శంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు) ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. -
రాయ్బరేలీ, అమేఠీలు మా కర్మభూమి
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. -
దేశంలో మోదీ హవా ఏమీ లేదు: జైరాం రమేశ్
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఏమీ లేదని, ఆయనకు తెలిసిందల్లా వ్యవస్థలను నాశనం చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
మోదీకి నా చేతివంట రుచి చూపిస్తా: మమత
ప్రధాని మోదీకి తన చేతివంట రుచి చూపిస్తానని, చిన్నప్పటినుంచి తనకు వండటం అలవాటేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. -
ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీని నిషేధించాలంటూ వ్యాజ్యం
తన ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ..విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. -
కాంగ్రెస్ వస్తే.. మళ్లీ గుడారానికి రాముడు
అయోధ్య రాముణ్ని మళ్లీ గుడారానికి పంపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. -
సీఏఏ అమలును మమత అడ్డుకోలేరు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతాబెనర్జీ ఎప్పటికీ అడ్డుకోలేరు. మతువాలతోపాటు శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ప్రపంచంలో ఏ శక్తీ ఆపజాలదు. -
ఎన్డీయే నేతలు వెంట రాగా.. వారణాసిలో ప్రధాని నామినేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ మంగళవారం నామినేషను దాఖలు చేశారు. -
సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
ప్రధాని నరేంద్ర మోదీకి రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇప్పటివరకు సొంతంగా ఇల్లు, కారు లేదని వెల్లడించారు. -
ఓటేస్తే ‘డెమోక్రసీ డిస్కౌంట్’.. పలు రెస్టారంట్ల వినూత్న ఆఫర్!
లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిలోని పలు రెస్టారంట్లు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. -
మోదీకి నా వంట రుచి చూపిస్తా.. దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mamata Banerjee: ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే..? -
ప్రసంగాలను సరిదిద్దుకోండి.. అగ్ర నేతలకు ‘ఈసీ’ సూచన!
ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నేతల నుంచి జనం మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో నాయకులు ఈమేరకు నడుచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. -
మోదీ నామినేషన్.. ప్రతిపాదించిన ‘ఆ నలుగురు’ ఎవరో తెలుసా?
Modi Nomination: వారణాసి నుంచి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ. ఆయన పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించారు. ఇంతకీ వారు ఎవరు? ప్రతిపాదకులుగా వారినే ఎందుకు ఎంచుకున్నారు?
తాజా వార్తలు
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?