శబరి వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైన లాంచీ

తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద లాంచీ ప్రమాదం జరిగింది. శబరి వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది.

Published : 21 Aug 2020 02:21 IST

చింతూరు: తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద లాంచీ ప్రమాదానికి గురైంది. శబరి వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఘటన జరిగిన సమయంలో అందులో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. వారికోసం కోసం రక్షణ బృందాలు గాలింపు చేపట్టాయి. బోట్లలో గాలింపు కొనసాగిస్తున్నాయి. గోదావరి వరద బాధితులకు సరకులు అందజేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని