Shamshabad: శంషాబాద్‌లో ‘ఖతార్‌’ విమానం అత్యవసర ల్యాండింగ్‌

దుబాయ్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లాల్సిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం.. శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది.

Updated : 27 Jul 2023 09:33 IST

హైదరాబాద్‌: దుబాయ్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లాల్సిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం.. శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. నాగ్‌పుర్‌లో వాతావరణం అనుకూలించక విమానం ఇక్కడ ల్యాండింగ్‌ అయినట్లు తెలుస్తోంది. విమానంలోని 160 మంది ప్రయాణికులను అధికారులు నోవాటెల్‌కు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని