ఈతకొలనులో నవరాత్రి నృత్యం
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. రాజస్థాన్లోని ఉదయ్పుర్కు చెందిన ఓ నాట్యమండలి బృందం ఈతకొలనులో గర్బా నృత్యం చేసింది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకల సమయంలో
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. రాజస్థాన్లోని ఉదయ్పుర్కు చెందిన ఓ నాట్యమండలి బృందం ఈతకొలనులో గర్బా నృత్యం చేసింది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకల సమయంలో ఈ నృత్యం చేస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు.. నృత్య గురువుతో కలిసి ఉత్సాహంగా గర్బా డ్యాన్స్ చేశారు. మండపాలు, ఉద్యానవనాల్లో గర్బా ఆడటం సర్వసాధారమణని, వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఈతకొలను ఎంచుకొన్నట్లు నాట్యమండలి సభ్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్