Priyanka Chopra: తల్లైన ప్రియాంక చోప్రా
ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా తల్లయ్యారు. సరోగసి పద్ధతిలో ప్రియాంక నిక్జొనాస్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఈ జంట సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.
ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా తల్లయ్యారు. సరోగసి పద్ధతిలో ప్రియాంక నిక్జొనాస్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఈ జంట సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ‘‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ సమయం మాకెంతో ప్రత్యేకమైంది. ఈ ఆనందకర సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు’’ అని ఈ జంట రాసుకొచ్చింది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 2018తో ఈ జంట వివాహబంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం ప్రియాంక లాస్ ఏంజిలెస్లోనే నివాసం ఉంటుంది. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు