సాంచీ స్తూపంలో గణరాజ్యాల యుద్ధ సన్నివేశం

భారతదేశ పురాతన ప్రాదేశిక విభాగాలు జనపదాలు. ఇవి వేదకాల సమాజం నుంచి మహాసామ్రాజ్యాలు ఆవిర్భవించడంలో కీలకంగా వ్యవహరించాయి. దేశ ప్రాచీన నాగరికత రూపుదిద్దుకోవడానికి దోహదపడ్డాయి.

Published : 05 May 2024 00:43 IST

భారతదేశ పురాతన ప్రాదేశిక విభాగాలు జనపదాలు. ఇవి వేదకాల సమాజం నుంచి మహాసామ్రాజ్యాలు ఆవిర్భవించడంలో కీలకంగా వ్యవహరించాయి. దేశ ప్రాచీన నాగరికత రూపుదిద్దుకోవడానికి దోహదపడ్డాయి. భిన్న సంస్కృతులు, పరిపాలనా వ్యవస్థలను పెంపొందించాయి.  రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చట్రాలను ఏర్పరచడంలో  ప్రధానపాత్ర పోషించాయి. భారతీయ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అనంతర కాలంలో మగధ ఒక శక్తిమంతమైన మహా సామ్రాజ్యంగా ఎదిగిన విధానాన్ని అర్థం చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని