Bollywood: ‘పోలీస్ ఫోర్స్’లో ఛార్జ్ తీసుకొని..!
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న హై ఓల్టేజ్ పోలీస్ యాక్షన్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి పోలీస్ యూనిఫాం వేసుకున్న విషయం తెలిసిందే.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న హై ఓల్టేజ్ పోలీస్ యాక్షన్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి పోలీస్ యూనిఫాం వేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోర్స్కు తానూ ఎంపికైనట్లు వివేక్ ఒబెరాయ్ ప్రకటించాడు. శత్రువును తుద ముట్టించడానికి తుపాకీ పట్టుకుని సిద్ధంగా ఉన్న తన పాత్ర ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ వెబ్సిరీస్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్, రోహిత్ శెట్టి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు