కలసికట్టుగా పార్టీని ముందుకు తీసుకురావాలి
మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు శనివారం కలిశారు.
పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజుకు రాహుల్గాంధీ సూచన
ఈనాడు, అమరావతి: మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు శనివారం కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు రుద్రరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కలసికట్టుగా ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడికి రాహుల్గాంధీ సూచించారని విజయవాడలోని ఆంధ్రరత్న భవనం ఒక ప్రకటనలో తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
MLC Kavitha: ఏడున్నర గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!