ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు

వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్‌ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ.

Updated : 26 Apr 2024 09:38 IST

వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్‌ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. తాజాగా జూబ్లీ బస్‌స్టేషన్‌లో శ్రీ సత్యసాయి సంస్థ సేవకులు మొబైల్‌ మినీ వాటర్‌ ట్యాంకులతో ఇలా ప్రయాణికుల వద్దకే వెళ్లి తాగునీటిని అందించారు. ఈ వేసవి రోజుల్లో కనీసం దూర ప్రయాణ బస్సుల్లో అయినా తాగునీటిని ఏర్పాటుచేయాలని ప్రయాణికులు ఆర్టీసీని కోరుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని