Nawab Malik: నవాబ్ మాలిక్ విడుదలకు రూ.3 కోట్లు డిమాండ్!
మనీలాండరింగ్ కేసులో అరెస్ట యి జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి
ముంబయి: మనీలాండరింగ్ కేసులో అరెస్ట యి జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ విడుదలకు అతని కుమారుడు అమీర్ను రూ.3 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిపై పోలీసు కేసు నమోదైంది. రూ.3 కోట్లను బిట్కాయిన్ల రూపంలో ఇస్తే మీ తండ్రిని విడుదల చేయిస్తానంటూ ఇంతియాజ్ అనే వ్యక్తి.. అమీర్ మాలిక్కు ఈమెయిల్ చేశాడు. దీనిపై అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుర్తుతెలియని వ్యక్తిపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవాబ్ మాలిక్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీపై ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్