బాండ్ల విక్రయంతో మరో రూ.1500 కోట్ల రుణం

రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా మరో రూ.1500 కోట్ల రుణాన్ని సమీకరించుకుంది. ఇందుకోసం 24 ఏళ్ల కాలపరిమితితో

Published : 08 Dec 2021 05:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా మరో రూ.1500 కోట్ల రుణాన్ని సమీకరించుకుంది. ఇందుకోసం 24 ఏళ్ల కాలపరిమితితో కూడిన బాండ్లను ఆర్‌బీఐ ద్వారా మంగళవారం విక్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని