ఆర్టీసీ ఇంకా కోలుకోలేదు: పువ్వాడ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంకా నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఇప్పటికీ సగం ఆదాయమే వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. మెట్రో రైలును ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంకా నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఇప్పటికీ సగం ఆదాయమే వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. మెట్రో రైలును ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలోని తెరాసలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. గురువారం శాసనమండలి సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. మెట్రో రైలులో రోజుకు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తేనే.. నష్టాలుండవని పేర్కొన్నారు. మెట్రోకు భూములు ఇచ్చినా.. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకోలేదన్నారు. మెట్రో రైలు విషయంలో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం