రూ.104 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర పోలీసుశాఖ రూ.104.18 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
పోలీసుశాఖ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర పోలీసుశాఖ రూ.104.18 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఈ నెల 28 వరకూ జరిపిన తనిఖీల్లో ఈ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు 477 ఫ్లయింగ్ స్క్వాడ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 89 చెక్ పోస్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 464 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకూ రూ.63,41,66,697 నగదు, రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన మత్తుమందులు, రూ.21.34 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.6.91 కోట్ల విలువైన చీరలు, కుక్కర్ల వంటి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 7,174 లైసెన్సు ఉన్నవి, 14 లైసెన్సు లేని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటితోపాటు 50 పెట్టెల్లో 2,502 గిలెటిన్ స్టిక్కులు, 371 డిటొనేటర్లతోపాటు పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస, కాంగ్రెస్ విలీనం ఖాయం: భాజపా ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో 12 స్థానాలు భాజపాకే: మాజీ మంత్రి డీకే అరుణ
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారని మహబూబ్నగర్ లోక్సభ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. -
ఈవీఎంలో కారు గుర్తు కొట్టివేత.. గద్వాల జిల్లా పైపాడులో వివాదం
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్కర్తో రుద్దడంతో వివాదం నెలకొంది. -
హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి మాధవీలతపై కేసు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా.. రెండంకెల లోక్సభ స్థానాల్లో గెలుస్తాం: కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు సాధించడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో పోలింగ్ 64.93%
రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, తెలంగాణలోని 14 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. -
విజయం పదిలమే!
లోక్సభ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి.. సకల యుక్తులు పన్ని పోరాడిన రాజకీయ పార్టీలు గెలుపు లెక్కల్లో మునిగిపోయాయి. ఓటింగ్ సరళిని నేతలు విశ్లేషించుకుంటున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయి. -
మీ స్ఫూర్తి శిఖరమంత..
ఒంట్లో సత్తువ లేకున్నా.. బలాన్నంతా కూడదీసుకుని వచ్చిన వారు కొందరైతే.. ఒక్కో అడుగు వేసుకుంటూ గుట్టలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్లు నడిచొచ్చి ఆదర్శంగా నిలిచిన వారు మరికొందరు. -
రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తాం: బండి సంజయ్
తెలంగాణలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేటీఆర్
దేశ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శ్రీరాముడి పేరు పదేపదే కలవరించే నరేంద్ర మోదీ, ఆయన చెప్పిన రాజధర్మాన్ని పాటించడం లేదని విమర్శించారు. -
ఓట్ల గల్లంతుపై ఆందోళన
తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ పోలింగ్ కేంద్రాల వద్ద పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
డీకే అరుణపై కేసు నమోదు
లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. -
కిషన్రెడ్డి, ఈటల, కేటీఆర్లపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
పోలింగ్ రోజు ఓటేసిన అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్రెడ్డి, మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు.. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా మీడియాతో మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. -
మొరాయించిన ఈవీఎంలు.. నిలిచిపోయిన పోలింగ్
లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గం పరిధిలో రెండు ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. -
దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం ఆయన సతీమణి శోభారాణితో కలిసి సిద్దిపేట జిల్లాలోని స్వగ్రామం చింతమడక వచ్చి ఓటు వేశారు. -
సమస్యలపై బహిష్కరణాస్త్రం
ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలవి.. పలుమార్లు నిరసనలు చేపట్టినా.. వినతిపత్రాలు సమర్పించినా పరిష్కారం కాలేదు. -
ఆదర్శంగా నిలిచిన సంగాయిపేట.. అక్కడ 100 శాతం పోలింగ్
ఓటింగ్లో మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండా వాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100శాతం పోలింగ్ నమోదైంది. -
పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్రెడ్డి
ఇవాళ జరిగిన పోలింగ్తో తెలంగాణలో భాజపా కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు
హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజా వార్తలు
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు