అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో శనివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

Published : 16 Jul 2023 07:16 IST

హాంప్టన్‌: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో శనివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. దక్షిణ అట్లాంటాకు 65 కిలోమీటర్ల దూంలోని హాంప్టన్‌ సబ్‌డివిజన్‌ అయిన హెన్రీ కౌంటీలో ఈ ఘటన జరిగింది. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు