Kamareddy: విద్యుత్తు కనెక్షన్ కోసం అధికారుల కాళ్లపై పడిన ఓ రైతు

ట్రాన్స్ ఫార్మర్  ఏర్పాటుచేసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విద్యుత్  కనెక్షన్  ఇవ్వలేదని ఓ రైతు అధికారుల కాళ్లపై పడిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో జరిగింది. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం సబ్ ఇంజినీర్ ప్రదీప్ కాళ్లపై పడి వేడుకున్నాడు. అధికారుల  హామీతో  నిరసన విరమించాడు.

Published : 20 May 2022 16:06 IST

ట్రాన్స్ ఫార్మర్  ఏర్పాటుచేసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విద్యుత్  కనెక్షన్  ఇవ్వలేదని ఓ రైతు అధికారుల కాళ్లపై పడిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో జరిగింది. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం సబ్ ఇంజినీర్ ప్రదీప్ కాళ్లపై పడి వేడుకున్నాడు. అధికారుల  హామీతో  నిరసన విరమించాడు.

Tags :

మరిన్ని