BRS: మెట్రోరైలులో భారాస ఎమ్మెల్యేల ప్రయాణం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు భారాస (BRS) ఎమ్మెల్యేలు మెట్రోరైలులో ప్రయాణించారు.

Updated : 25 Apr 2024 16:58 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు భారాస (BRS) ఎమ్మెల్యేలు మెట్రోరైలులో ప్రయాణించారు. ఎల్బీనగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, వివేకానంద, కృష్ణారావు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సహా పలువురు నేతలు ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.

Tags :

మరిన్ని