AP news: పండగలు వస్తే బాదేస్తున్నారు: దేవినేని
విజయవాడ: చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇచ్చేవారని.. జగన్ ప్రభుత్వం బాదుడు కార్యక్రమాలను చేపడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాదికి విద్యుత్తు చార్జీలు పెంచి.. గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలపై భారాల బాదుడు కొనసాగుతోందని అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
Published : 15 Apr 2022 10:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు