Telangana: కొనుగోలు కేంద్రాల్లో గన్నిబ్యాగుల కొరత లేదు: గంగుల
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత లేదని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 55,600 మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రల్లో అమ్ముకున్నారని ఆయన అన్నారు. కావలంటే వారి పేర్లు కూడా ఇస్తామన్నారు. ఈ నెలాఖరు వరకూ గన్నిబ్యాగుల కొరత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
Published : 04 May 2022 14:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం