సంగారెడ్డిలో తయారైన రెండు యుద్ధ ట్యాంకులకు సన్నాహ పరీక్షలు

సంగారెడ్డిజిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెస్స్  ఫ్యాక్టరీ నుంచి అధునాతనంగా రూపొందించిన రెండు యుద్ధ ట్యాంకులు భారత రక్షణరంగం అమ్ములపొదిలో చేరేందుకు సిద్ధమయ్యాయి. మల్కాపూర్ చెరువులో వాహనాల ట్రయల్‌రన్  అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఆ వాహనాలు భూమి, నీటిలోనూ శత్రులపైపోరాడే సామర్ధ్యంతో రూపొందించారు. దాదాపు 1400 కేజీల బరువు గల ఈ యుద్ధ ట్యాంకులు నీటిపై తేలీయాడే విధంగా తయారుచేశారు.

Updated : 22 Dec 2023 20:22 IST

సంగారెడ్డిజిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెస్స్  ఫ్యాక్టరీ నుంచి అధునాతనంగా రూపొందించిన రెండు యుద్ధ ట్యాంకులు భారత రక్షణరంగం అమ్ములపొదిలో చేరేందుకు సిద్ధమయ్యాయి. మల్కాపూర్ చెరువులో వాహనాల ట్రయల్‌రన్  అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఆ వాహనాలు భూమి, నీటిలోనూ శత్రులపైపోరాడే సామర్ధ్యంతో రూపొందించారు. దాదాపు 1400 కేజీల బరువు గల ఈ యుద్ధ ట్యాంకులు నీటిపై తేలీయాడే విధంగా తయారుచేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు