సంగారెడ్డిలో తయారైన రెండు యుద్ధ ట్యాంకులకు సన్నాహ పరీక్షలు
సంగారెడ్డిజిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెస్స్ ఫ్యాక్టరీ నుంచి అధునాతనంగా రూపొందించిన రెండు యుద్ధ ట్యాంకులు భారత రక్షణరంగం అమ్ములపొదిలో చేరేందుకు సిద్ధమయ్యాయి. మల్కాపూర్ చెరువులో వాహనాల ట్రయల్రన్ అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఆ వాహనాలు భూమి, నీటిలోనూ శత్రులపైపోరాడే సామర్ధ్యంతో రూపొందించారు. దాదాపు 1400 కేజీల బరువు గల ఈ యుద్ధ ట్యాంకులు నీటిపై తేలీయాడే విధంగా తయారుచేశారు.
Updated : 22 Dec 2023 20:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!