Modi: జమ్ముకశ్మీర్పై మాట్లాడే హక్కు పాకిస్థాన్కు లేదు: మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్ పర్యటన అంతా ఓ డ్రామా అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన వ్యవహారాలపై పాకిస్తాన్ కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది.
Published : 29 Apr 2022 17:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..