Road Accident: విషాదం.. తల్లిదండ్రుల కళ్ల ముందే కన్న కొడుకులిద్దరూ మృతి
తల్లిదండ్రుల కళ్ల ముందే కన్న కొడుకులిద్దరూ మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా మంగపేటలో చోటుచేసుకుంది. తమ ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనంపై మంగపేటకు బయలుదేరిన మాడవి సురేశ్ దంపతులు.. తెలంగాణ సెంటర్ వద్ద బస్టాండు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను టీఎస్ఈర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్లో షేర్ చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Published : 17 Jun 2023 16:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు
-
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్