Bhumana Karunakar Reddy: తిరుమలలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం: భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమలలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమని తితిదే (TTD) నూతన ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) స్పష్టం చేశారు. గురువారం ఆయన తితిదే నూతన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. గరుడాళ్వార్‌ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. 

Updated : 05 Nov 2023 16:01 IST

తిరుమలలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యమని తితిదే (TTD) నూతన ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) స్పష్టం చేశారు. గురువారం ఆయన తితిదే నూతన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. గరుడాళ్వార్‌ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు