బ్రేకింగ్
21 Jan 2022 | 15:42 IST
Stock Market: వారాంతంలోనూ నష్టాలే
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతాలోనూ నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు కుంగి 59,037 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,674 వద్ద స్థిర పడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 74.45గా ఉంది. మారుతీ, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఐసీఐసీఐ, టీసీఎస్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఎన్టీపీసీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
- ‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
- జగన్ పన్నాగం పారలేదు
- చెన్నైకి చెక్
- ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
- శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
- డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
- ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
- రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం