బ్రేకింగ్
21 May 2022 | 19:02 IST
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
దిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు తీపికబురు. గ్యాస్ సిలిండర్పై ₹200 రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అలాగే చమురుపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా ధరల తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై రూ.9.50లు, డీజిల్పై రూ.7తగ్గే అవకాశం ఉంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- ఏ తప్పూ చేయలేదట!
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు