బ్రేకింగ్
22 Mar 2023 | 09:41 IST
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు @ 9:36 AM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:36 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 75.46 పాయింట్లు లాభపడి 58,150.14 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.65 పాయింట్లు లాభపడి 17,135.15 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.66గా ఉంది. ఎస్బీఐ, హెచ్సీఎల్, టీసీఎస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉండగా.. కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, పవర్గ్రిడ్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- 261..మిగల్లేదు
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!