బ్రేకింగ్

breaking
22 Mar 2023 | 09:41 IST

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు @ 9:36 AM

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:36 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 75.46 పాయింట్లు లాభపడి 58,150.14 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27.65 పాయింట్లు లాభపడి 17,135.15 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.66గా ఉంది. ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉండగా.. కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు