బ్రేకింగ్
16 Apr 2024 | 17:38 IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18 మంది మావోయిస్టుల మృతి
కాంకేర్: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీఎస్ఎఫ్ సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇన్స్పెక్టర్తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. కూంబింగ్ కొనసాగుతోంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
- కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
- అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
- పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!