బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 17:38 IST

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 18 మంది మావోయిస్టుల మృతి

కాంకేర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. కూంబింగ్‌ కొనసాగుతోంది.

మరిన్ని

తాజా వార్తలు