బ్రేకింగ్
16 Apr 2024 | 19:52 IST
రుణమాఫీ కోసం యుద్ధం చేద్దాం: కేసీఆర్
సంగారెడ్డి: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆగస్టు 15కి వాయిదా వేసిందని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు. రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ‘భారాస ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన మాట్లాడారు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నామని, బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. రుణమాఫీ, వరికి బోనస్ కోసం పోస్టుకార్డు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదని, ముఖ్యమంత్రి వెళ్లి.. భాజపాలో కలిసేలా ఉన్నారని విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
- కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
- కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!