బ్రేకింగ్
23 Apr 2024 | 21:19 IST
గైక్వాడ్ సెంచరీ.. లఖ్నవూ టార్గెట్ 211
చెన్నై: లఖ్నవూతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108*, 60 బంతుల్లో 12×4, 3×6) సెంచరీతో చెలరేగాడు. శివం దుబే (66; 27 బంతుల్లో 3×4, 7×6) అర్ధశతకంతో మెరిశాడు. ఓపెనర్ రహానే (1), మిచెల్ (11), జడేజా (16) నిరాశపరిచారు. చివరి బంతి ఎదుర్కొన్న ధోనీ (4*) బౌండరీ బాదాడు. బౌలర్లలో హెన్రీ, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- ముంబయి కథ ముగిసె!
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
- అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
- సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
- రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?