బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 21:19 IST

గైక్వాడ్‌ సెంచరీ.. లఖ్‌నవూ టార్గెట్‌ 211

చెన్నై: లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (108*, 60 బంతుల్లో 12×4, 3×6) సెంచరీతో చెలరేగాడు. శివం దుబే (66; 27 బంతుల్లో 3×4, 7×6) అర్ధశతకంతో మెరిశాడు. ఓపెనర్‌ రహానే (1), మిచెల్‌ (11), జడేజా (16) నిరాశపరిచారు. చివరి బంతి ఎదుర్కొన్న ధోనీ (4*) బౌండరీ బాదాడు. బౌలర్లలో హెన్రీ, మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని