బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 15:56 IST

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి

కొత్వాలీ: పట్నాలోని కొత్వాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మరిన్ని

తాజా వార్తలు