బ్రేకింగ్
25 Apr 2024 | 15:56 IST
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి
కొత్వాలీ: పట్నాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (మే 5 - మే 11)
- ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
- కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
- శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
- నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
- టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
- ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
- ఒరులేయవి ఒనరించిన...
- సముద్రపు దొంగలు!
- దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం