బ్రేకింగ్
29 Apr 2024 | 17:22 IST
ల్యాండ్ టైట్లింగ్తో ప్రజల ఆస్తుల్ని కొట్టేసే యత్నం: చంద్రబాబు
డోన్: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని కొట్టేసే యత్నం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజల భూముల్ని జగన్.. తన పేరుతో రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్లో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమకు ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పార్టీ రంగుల పేరుతో రూ.వందల కోట్లు ఖర్చు పెట్టిన సైకోను రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి అని పిలుపునిచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
- నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
- తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
- బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
- రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
- ‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
- అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
- హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
- పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత