బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 17:22 IST

ల్యాండ్‌ టైట్లింగ్‌తో ప్రజల ఆస్తుల్ని కొట్టేసే యత్నం: చంద్రబాబు

డోన్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల ఆస్తుల్ని కొట్టేసే యత్నం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజల భూముల్ని జగన్‌.. తన పేరుతో రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమకు ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పార్టీ రంగుల పేరుతో రూ.వందల కోట్లు ఖర్చు పెట్టిన సైకోను రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి అని పిలుపునిచ్చారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని