బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 17:33 IST

భాజపాపై పోరాడేవారికి నోటీసులు ఇస్తున్నారు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. భాజపాపై పోరాడే వారికి అమిత్‌షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. భాజపాను ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. మోదీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు దిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని