బ్రేకింగ్
08 May 2024 | 13:43 IST
త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది భారాస ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి
హైదరాబాద్: 25 మంది భారాస ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్లో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘నాకు పదవులపై ఆశ లేదు.. వచ్చే పదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం. త్వరలో భారాస దుకాణం ఖాళీ అవుతుంది. ఆరుగురు భారాస ఎంపీ అభ్యర్థులు నన్ను సంప్రదించారు. భారాస ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తోంది’’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
- దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
- రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
- ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
- భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
- కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
- పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
- ‘అగ్గంటుకుంది సంద్రం’.. ‘దేవర’ సాంగ్ వచ్చేసింది