బ్రేకింగ్
10 May 2024 | 13:21 IST
ఇప్పటివరకు నగదు బదిలీ చేయలేదెందుకు?: ఈసీ
అమరావతి: నగదు బదిలీ పథకాలపై మరోసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని లేఖలో ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని తెలిపింది. పోలింగ్ తేదీకి ముందు ఎందుకు నగదు బదిలీ చేయాలనుకుంటుందో వివరించాలని చెప్పింది. ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారో వివరణ కోరింది. బటన్ నొక్కి చాలా రోజులైందని, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ఈసీ ప్రశ్నించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!