బ్రేకింగ్

breaking
10 May 2024 | 13:21 IST

ఇప్పటివరకు నగదు బదిలీ చేయలేదెందుకు?: ఈసీ

అమరావతి: నగదు బదిలీ పథకాలపై మరోసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని లేఖలో ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని తెలిపింది. పోలింగ్‌ తేదీకి ముందు ఎందుకు నగదు బదిలీ చేయాలనుకుంటుందో వివరించాలని చెప్పింది. ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారో వివరణ కోరింది. బటన్‌ నొక్కి చాలా రోజులైందని, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ఈసీ ప్రశ్నించింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని