బ్రేకింగ్
10 May 2024 | 13:46 IST
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి
హైదరాబాద్: తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పిఠాపురం వెళ్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడికి నేను రావాలని పవన్ కోరుకోడు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు. కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకు భారతరత్నపై ఆలోచించాలి’’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)