బ్రేకింగ్

breaking
10 May 2024 | 14:39 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. 73 సీఆర్‌పీసీ కింద అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభాకర్‌రావుతోపాటు శ్రవణ్‌రావుకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని