బ్రేకింగ్
10 May 2024 | 14:39 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావుపై అరెస్టు వారెంట్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. 73 సీఆర్పీసీ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభాకర్రావుతోపాటు శ్రవణ్రావుకు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!