బ్రేకింగ్
10 May 2024 | 16:09 IST
రూ.లక్షల కోట్లు.. అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయ్: మోదీ
నారాయణపేట: గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, మేం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ గతంలో భారాస ప్రభుత్వం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. కాళేశ్వరం పేరిట భారాస లూటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తోంది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. మహబూబ్నగర్ ప్రాంతాన్ని భారాస, కాంగ్రెస్ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు’’ అని మండిపడ్డారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!