బ్రేకింగ్

breaking
10 May 2024 | 16:09 IST

రూ.లక్షల కోట్లు.. అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయ్‌: మోదీ

నారాయణపేట: గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, మేం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ గతంలో భారాస ప్రభుత్వం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోంది. కాళేశ్వరం పేరిట భారాస లూటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే దారిలో వెళ్తోంది. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. మహబూబ్‌నగర్‌ ప్రాంతాన్ని భారాస, కాంగ్రెస్‌ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు’’ అని మండిపడ్డారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని