బ్రేకింగ్
10 May 2024 | 16:29 IST
జగనన్నా.. పైసా సాయం కోరినట్టు నిరూపించగలరా?:షర్మిల
కడప: తాను అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. ‘‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేశానని జగన్ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది ఆయన కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీ పాదయాత్ర చేశా. మీ భవిష్యత్ కోసం కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా?’’ అని షర్మిల ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!