బ్రేకింగ్
10 May 2024 | 19:47 IST
కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు: రేవంత్
షాద్నగర్: భాజపా మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దని తెలంగాణ ప్రజలకు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో మతచిచ్చుపెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తోందని విమర్శించారు. షాద్నగర్ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ‘‘మతకలహాల వల్లే ఉత్తర్ప్రదేశ్కు పెట్టుబడులు రావడం లేదు.హైదరాబాద్లో ప్రశాంత పరిస్థితులు ఉండబట్టే.. నగర ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగింది. దానిని కుంగదీసేందుకు భాజపా కుట్రలు చేస్తోంది. షెడ్డుకు పోయిన కారు.. మళ్లీ తిరిగిరాదు. కారుకు తుప్పుపట్టినందువల్లే కేసీఆర్ బస్సెక్కి తిరుగుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!