బ్రేకింగ్

breaking
10 May 2024 | 21:20 IST

గిల్‌, సాయి సుదర్శన్‌ శతకాలు.. చెన్నై టార్గెట్‌ 232

అహ్మదాబాద్‌: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్‌ (104; 55 బంతుల్లో 9×4, 6×6), సాయి సుదర్శన్‌ (103; 51 బంతుల్లో 5×4, 7×6) సెంచరీలతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 210 పరుగులు చేసి...లఖ్‌నవూకు చెందిన కేఎల్‌ రాహుల్‌, డికాక్‌ జోడీ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. మిల్లర్‌ (16*) ఫర్వాలేదనిపించాడు. షారూఖ్‌ (2) రనౌట్‌గా వెనుదిరాగాడు. తుషార్‌కు 2 వికెట్లు దక్కాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని