బ్రేకింగ్
10 May 2024 | 21:20 IST
గిల్, సాయి సుదర్శన్ శతకాలు.. చెన్నై టార్గెట్ 232
అహ్మదాబాద్: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్ (104; 55 బంతుల్లో 9×4, 6×6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో 5×4, 7×6) సెంచరీలతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్కు 210 పరుగులు చేసి...లఖ్నవూకు చెందిన కేఎల్ రాహుల్, డికాక్ జోడీ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. మిల్లర్ (16*) ఫర్వాలేదనిపించాడు. షారూఖ్ (2) రనౌట్గా వెనుదిరాగాడు. తుషార్కు 2 వికెట్లు దక్కాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
- ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
- ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
- ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!