Yuvagalam : ఉమ్మడి విశాఖలో నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర.. ఫొటోలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర  స్టీల్‌ ప్లాంట్‌  వద్ద నుంచి ప్రారంభమైంది.  తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, శ్రీభరత్‌ తదితరులు లోకేశ్‌తోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు.  చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన  ‘యువగళం’ పాదయాత్ర నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగియనుంది..  ఆ చిత్రాలు..

Updated : 18 Dec 2023 12:33 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు