Yuvagalam : ఉమ్మడి విశాఖలో నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర.. ఫొటోలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర స్టీల్ ప్లాంట్ వద్ద నుంచి ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, శ్రీభరత్ తదితరులు లోకేశ్తోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్ర నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగియనుంది.. ఆ చిత్రాలు..
Updated : 18 Dec 2023 12:33 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య